కొత్త ఫీచర్లతో Samsung Galaxy S21 స్మార్ట్ఫోన్..
ABN , First Publish Date - 2021-09-04T23:55:32+05:30 IST
కొత్త ఫీచర్లతో Samsung Galaxy S21 స్మార్ట్ఫోన్..
న్యూఢిల్లీ: ప్రముఖ స్మార్ట్ఫోన్ల తయారీ సంస్థ శాంసంగ్ తమ వినియోగదారులకు శుభవార్త అందించింది. అదిరిపోయే ఫీచర్లతో కొత్త మోడల్లో శాంసంగ్ గెలాక్సీ ఎస్21 స్మార్ట్ఫోన్లను అందుబాటులోకి తీసుకురానున్నట్లు సంస్థ పేర్కొంది. త్వరలో శాంసంగ్ గెలాక్సీ ఎస్21 స్మార్ట్ఫోన్లను విడుదల చేయనున్నట్లు సంస్థ పేర్కొంది. అన్ని గెలాక్సీ ఎ-సిరీస్ మోడల్స్ 2022లో వోఐఎస్ అందుకోనున్నాయి. గెలాక్సీ ఫోన్ ధర రూ. 73,000 ఉండొచ్చని సంస్థ పేర్కొంది.