Apple: కొత్త ఐఫోన్ల ఉత్పత్తులపై 20శాతం పెంపు..
ABN , First Publish Date - 2021-07-16T03:23:40+05:30 IST
Apple: కొత్త ఐఫోన్ల ఉత్పత్తులపై 20శాతం పెంపు..
న్యూఢిల్లీ: అమెరికన్ మల్టీనేషనల్ టెక్నాలజీ సంస్థ ఆపిల్ తమ వినియోగదారులకు షాక్ ఇచ్చింది. 2021 సంవత్సరంలో కొత్తగా ఉత్పత్తి చేసే ఐఫోన్లపై ధరలను పెంచుతున్నట్లు ఆపిల్ సంస్థ ప్రకటించింది. ఐఫోన్ కొత్త ఉత్పత్తులపై 20 శాతం వరకు పెంచే యోచనలో ఉన్నట్లు ఆపిల్ సంస్థ పేర్కొంది.