సీబీఎస్ఈ మార్కింగ్ స్కీమ్కు సుప్రీం ఓకే
ABN , First Publish Date - 2021-12-07T06:45:12+05:30 IST
సీబీఎస్ఈ 12వ తరగతి విద్యార్థులకు బోర్డు రూపొందించిన మార్కింగ్ స్కీమ్పై తుది నిర్ణయం తీసుకున్నామని
![సీబీఎస్ఈ మార్కింగ్ స్కీమ్కు సుప్రీం ఓకే](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
న్యూఢిల్లీ, డిసెంబరు 6: సీబీఎస్ఈ 12వ తరగతి విద్యార్థులకు బోర్డు రూపొందించిన మార్కింగ్ స్కీమ్పై తుది నిర్ణయం తీసుకున్నామని, దీన్ని పునఃపరిశీలించే అవకాశం లేదని సుప్రీం కోర్టు పేర్కొంది. మార్కింగ్ స్కీమ్ను కోర్టు గతంలోనే ఆమోదించిందని, ఈ మేరకు అంతిమ తీర్పు కూడా వెలువడిందని సుప్రీం ధర్మాసనం తెలిపింది.