శివకాశిలో బాణసంచా పేలి ఆరుగురి మృతి

ABN , First Publish Date - 2021-02-26T09:20:11+05:30 IST

శివకాశిలో బాణసంచా పేలి ఆరుగురి మృతి

శివకాశిలో బాణసంచా పేలి ఆరుగురి మృతి

చెన్నై, ఫిబ్రవరి 25 (ఆంధ్రజ్యోతి): తమిళనాడులోని విరుదునగర్‌ జిల్లా సాత్తూర్‌ సమీప అచ్చమంగళంలోని ఓ బాణ సంచా తయారీ కేంద్రంలో ఈ నెల 12 నాటి అగ్నిప్రమాదంలో 23 మంది మృతిచెందిన ఘటన మరువకముందే మరో ప్రమాదం సంభవించించిది. శివకాశి కాళైయార్‌కురిచ్చిలోని బాణసంచా కర్మాగారంలో గురువారం సాయంత్రం హఠాత్తుగా అగ్నిప్రమాదం సంభవించి ఐదుగురు సజీవదహనమయ్యారు.గాయపడిన మరో 16 మందిని శివకాశి ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

Updated Date - 2021-02-26T09:20:11+05:30 IST