పెట్రో ధరలపై కేంద్రం గుడ్న్యూస్
ABN , First Publish Date - 2021-11-04T01:47:20+05:30 IST
న్యూఢిల్లీ: దీపావళి సందర్భంగా పెట్రో ధరలపై కేంద్రం గుడ్న్యూస్ తెలిపింది.
న్యూఢిల్లీ: దీపావళి సందర్భంగా పెట్రో ధరలపై కేంద్రం గుడ్న్యూస్ తెలిపింది. లీటర్ పెట్రోల్పై 5 రూపాయలు, లీటర్ డీజిల్పై 10 రూపాయలు ఎక్సైజ్ సుంకం తగ్గించాలని నిర్ణయించింది. తగ్గింపు ధరలు గురువారంనుంచి అమల్లోకి రానున్నాయి.