ఛాతీలో నొప్పుతో ఆసుపత్రిలో చేరిన ముంబై మేయర్

ABN , First Publish Date - 2021-07-18T23:33:23+05:30 IST

ఛాతీలో నొప్పు రావడంతో ముంబై మేయర్ కిషోర్ పడ్నేకర్‌ను ఆదివారంనాడు ఆసుపత్రికిఛాతీలో నొప్పు రావడంతో ముంబై మేయర్ కిషోరి పడ్నేకర్‌ను ఆదివారంనాడు ఆసుపత్రికి..

ఛాతీలో నొప్పుతో ఆసుపత్రిలో చేరిన ముంబై మేయర్

ముంబై: ఛాతీలో నొప్పు రావడంతో ముంబై మేయర్ కిషోరి పడ్నేకర్‌ను ఆదివారంనాడు ఆసుపత్రికి తరలించారు. మేయర్ కార్యాలయ వర్గాలు ఈ విషయాన్ని ధ్రువీకరించాయి. దక్షిణ ముంబైలోని లోయర్ పార్లే నుంచి పడ్నేకర్ మూడుసార్లు కార్పొరేట్‌గా ఎన్నికయ్యారు. 1992లో శివసేన మహిళా విభాగంలో చేరడానికి ముందు ఆమె నర్సుగా పనిచేశారు. పార్టీ మహిళా విభాగం తరఫున రాయగఢ్, సింధుదుర్గ్ జిల్లాల్లో పనిచేశారు. 2002లో ముంబైలో కార్పొరేటర్‌గా తొలిసారి గెలిచిన ఆమె 2012, 2017లోనూ విజయం సాధించారు. సివిక్ ఏజెన్సీ ఆర్థిక లావాదేవీల స్క్రూటిని కోసం ఏర్పాటు చేసిన స్థాయీ కమిషన్ సభ్యురాలిగానే కాకుండా బీఎంసీలో పలు కీలక పదవులను ఆమె నిర్వహించారు.

Updated Date - 2021-07-18T23:33:23+05:30 IST