సొంత ఆక్సిజన్ ప్లాంట్లను ఏర్పాటు చేయాలి: ఢిల్లీ హైకోర్టు

ABN , First Publish Date - 2021-05-21T02:14:36+05:30 IST

సొంత ఆక్సిజన్ ప్లాంట్లను ఏర్పాటు చేయాలి: ఢిల్లీ హైకోర్టు

సొంత ఆక్సిజన్ ప్లాంట్లను ఏర్పాటు చేయాలి: ఢిల్లీ హైకోర్టు

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో 100 లేదా అంతకంటే ఎక్కువ పడకలతో ఉన్న అన్ని పెద్ద ఆసుపత్రులను ప్రెజర్ స్వింగ్ యాడ్సర్ప్షన్ (పీఎస్ఎ) ఆక్సిజన్ ప్లాంట్లను కనీసం రెండు రెట్లు సాధారణ సామర్థ్యంతో ఏర్పాటు చేయాలని ఢిల్లీ కోర్టు కోరింది. మెడికల్ ఆక్సిజన్ కొరతతో ఢిల్లీలో ప్రతి ఒక్కరూ అనుభవించిన చేదు అనుభవాన్ని ఖచ్చితంగా నేర్చుకోవలసిన పాఠాన్ని మిగిల్చిందని కోర్టు తెలిపింది.


దేశంలో కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. కరోనా కట్టడికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకుంటున్నప్పటికీ రోజురోజుకూ కోవిడ్ కేసులు పెరిగిపోతున్నాయి.

Updated Date - 2021-05-21T02:14:36+05:30 IST