ఢిల్లీ ఎయిర్పోర్టులో భారీగా డ్రగ్స్ పట్టివేత
ABN , First Publish Date - 2021-12-22T13:39:24+05:30 IST
ఢిల్లీ ఎయిర్పోర్టులో భారీగా డ్రగ్స్ పట్టివేత
ఢిల్లీ: నగర ఎయిర్పోర్టులో కస్టమ్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. తనిఖీలో భాగంగా భారీగా డ్రగ్స్ పట్టుబడింది. రూ.14కోట్ల విలువైన 2 కిలోల హెరాయిన్ సీజ్ చేశారు. దుబాయ్ నుంచి వచ్చిన ఉగాండా దేశస్తురాలను అధికారులు అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.