పీఓకేలో వాహన ప్రమాదం.. 11మంది మృతి
ABN , First Publish Date - 2021-05-30T10:04:23+05:30 IST
పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్(పీఓకే)లో ప్రయాణికులతో వెళుతున్న వ్యాన్ ఒకటి ముజఫరాబాద్ సమీపంలో..
![పీఓకేలో వాహన ప్రమాదం.. 11మంది మృతి](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
ఇస్లామాబాద్, మే 29: పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్(పీఓకే)లో ప్రయాణికులతో వెళుతున్న వ్యాన్ ఒకటి ముజఫరాబాద్ సమీపంలో.. రోడ్డు పక్కన దిగువలోని తుప్పల్లోకి దూసుకుపోవడంతో 11మంది చనిపోయారు. రావల్సిండి నుంచి చకోథి సెక్టారుకు ఈ వ్యాన్ వెళుతోంది.