పరుగుల రాణి సాయిలక్ష్మి
ABN , First Publish Date - 2021-03-01T05:17:51+05:30 IST
నిడదవోలు ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల మొదటి సంవత్సరం విద్యార్థిని బొల్లా సాయిలక్ష్మి కేరళలో జరుగుతున్న సౌత్ జోన్ అథ్లె టిక్ చాంపియన్షిప్ పోటీల్లో ద్వితీ య,తృతీయ స్థానాలు సాధిం చినట్టు కోచ్ బండి ప్రదీప్ ఆదివా రం తెలిపారు.
నిడదవోలు,ఫిబ్రవరి 28 : నిడదవోలు ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల మొదటి సంవత్సరం విద్యార్థిని బొల్లా సాయిలక్ష్మి కేరళలో జరుగుతున్న సౌత్ జోన్ అథ్లె టిక్ చాంపియన్షిప్ పోటీల్లో ద్వితీ య,తృతీయ స్థానాలు సాధిం చినట్టు కోచ్ బండి ప్రదీప్ ఆదివా రం తెలిపారు. 1500, 3000 మీటర్ల పరుగు పందెంలో ద్వితీయ, తృతీయ స్థానాలు సాధించి సిల్వర్, బ్రాంజి మెడల్ను సాధించి ందన్నారు. ఏపీ తరపున విజేతగా నిలిచిన బొల్లా సాయిలక్ష్మిని అభినందించారు.