పశ్చిమగోదావరి జిల్లాలో నిలిచిన ఆర్టీసీ బస్సులు

ABN , First Publish Date - 2021-03-05T13:20:25+05:30 IST

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రవేటికరణకు వ్యతిరేకంగా పశ్చిమగోదావరి జిల్లాలో బంద్ కొనసాగుతోంది.

పశ్చిమగోదావరి జిల్లాలో నిలిచిన ఆర్టీసీ బస్సులు

ఏలూరు: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రవేటికరణకు వ్యతిరేకంగా పశ్చిమగోదావరి జిల్లాలో బంద్ కొనసాగుతోంది. జిల్లాలోని ఎనిమిది డిపోల నుంచి ఆర్టీసీ బస్సులు బయటకు రాని పరిస్థితి ఏర్పడింది. హోటల్స్,  వ్యాపార సంస్థలు మూసివేశారు. స్కూళ్ళు, కాలేజీలకు యాజమాన్యాలు సెలవు ప్రకటించాయి. ఏలూరు,  కొత్తూరులలో జూట్ మిల్లులు మూసివేశారు. ఏలూరు జూట్ మిల్లు వద్ద సీపీఎం, వామపక్షాలు ధర్నా చేపట్టాయి.

Updated Date - 2021-03-05T13:20:25+05:30 IST