భీమవరం హెడ్ పోస్టాఫీసు వద్ద బారులు తీరిన జనం
ABN , First Publish Date - 2021-08-21T18:40:00+05:30 IST
పశ్చిమగోదావరి జిల్లా భీమవరం హెడ్ పోస్టాఫీసు వద్ద జనం బారులు తీరారు.
![భీమవరం హెడ్ పోస్టాఫీసు వద్ద బారులు తీరిన జనం](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా భీమవరం హెడ్ పోస్టాఫీసు వద్ద జనం బారులు తీరారు. ఆధార్ ఈ కెవైసీ అప్డేట్ కోసం చిన్నపిల్లలతో ప్రజలు క్యూ కట్టారు. దీంతో కరోనా భయంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉదయం ఆరు గంటల నుండి క్యూ లో ఉన్నామని ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.