కొప్పర్రులో నిధుల దుర్వినియోగంపై విచారణ
ABN , First Publish Date - 2021-09-19T05:10:11+05:30 IST
కొప్పర్రు డ్వాక్రా సంఘంలో నిధులు దుర్వినియోగంపై శనివారం డీఆర్డీఏ అధికారి పార్థసారఽథి పంచాయతీ చెరు వు గట్టు వద్ద విచారణ జరిపారు.
నరసాపురం రూరల్, సెప్టెంబరు 18 : కొప్పర్రు డ్వాక్రా సంఘంలో నిధులు దుర్వినియోగంపై శనివారం డీఆర్డీఏ అధికారి పార్థసారఽథి పంచాయతీ చెరు వు గట్టు వద్ద విచారణ జరిపారు. సం ఘంలోని సభ్యుల స్టేట్మెంట్లను రికార్డు చేశారు.సంఘంలో 2006 నుంచి నిధు లు దుర్వినియోగమయ్యాయంటూ సభ్యులు డీఆర్డీఏకు ఫిర్యాదు చేశారు. కొం త మంది సహకారంతో డ్వాక్రా సంఘం అధ్యక్షురాలు పోలిశెట్టి సుబ్బలక్ష్మి అవి నీతికి పాల్పడిందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో సభ్యులు యాదంరెడ్డి సరస్వతి, వై.లక్ష్మి, ఏ.వర లక్ష్మి, కె.సింధుదేవి తదితరులు పాల్గొన్నారు.