రామ మందిరానికి రూ.1,11,111 విరాళం
ABN , First Publish Date - 2021-01-27T05:49:13+05:30 IST
అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి ప్రముఖ్ వేమూరి రామ్మోహన్రావు ప్రేరణతో పాతూరికి చెందిన విశ్రాంత గ్రామ పంచాయతీ సెక్రటరీ అడపా జయరాం రూ. 1.11,111 అందజేశారని పట్టణ ప్రముఖ్ సత్తిరాజు సుబ్రహ్మణ్యం మంగళవారం తెలిపారు.
తణుకు, జనవరి 26 : అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి ప్రముఖ్ వేమూరి రామ్మోహన్రావు ప్రేరణతో పాతూరికి చెందిన విశ్రాంత గ్రామ పంచాయతీ సెక్రటరీ అడపా జయరాం రూ. 1.11,111 అందజేశారని పట్టణ ప్రముఖ్ సత్తిరాజు సుబ్రహ్మణ్యం మంగళవారం తెలిపారు. ఈ సందర్భంగా రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు పట్టణ సహ ప్రముఖ్ మల్లి రాధాకృష్ణ జయరాం కుటుంబ సభ్యులకు అభినందనలు తెలిపారు.