కొత్తగా ఆరు కొవిడ్ కేసులు
ABN , First Publish Date - 2021-03-01T06:36:59+05:30 IST
జిల్లాలో ఆదివారం కొత్తగా ఆరు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
విశాఖపట్నం, ఫిబ్రవరి 28(ఆంధ్రజ్యోతి) : జిల్లాలో ఆదివారం కొత్తగా ఆరు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటితో మొత్తం కేసులు 60,540కు చేరాయి. వీరిలో 59,974 మంది కోలుకోగా, మరో 27 మంది చికిత్స పొందుతున్నారు, ఇప్పటివరకు 539 మంది మృతి చెందారు.