నాలుగవ రోజుకు చేరుకున్న కేఏపాల్ దీక్ష
ABN , First Publish Date - 2021-05-02T15:18:04+05:30 IST
ఏపీలో టెన్త్, ఇంటర్ పరీక్షలు రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కేఏ పాల్ చేపట్టిన దీక్ష నాలుగవ రోజుకు చేరుకున్నాయి.
![నాలుగవ రోజుకు చేరుకున్న కేఏపాల్ దీక్ష](https://media.andhrajyothy.com/appimg/galleries/192105020945381/05022021094753n3.jpg)
విశాఖపట్నం: ఏపీలో టెన్త్, ఇంటర్ పరీక్షలు రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కేఏ పాల్ చేపట్టిన దీక్ష నాలుగవ రోజుకు చేరుకుంది. కరోనా తీవ్రత దృష్ట్యా టెన్త్ , ఇంటర్ పరీక్షలు వాయిదా వేయాలని పాల్ డిమాండ్ చేస్తున్నారు. పరీక్షలు వాయిదా వేసే వరకు దీక్ష చేస్తానని కేఏపాల్ స్పష్టం చేశారు.