Visakha: పొగమంచు కారణంగా అదుపుతప్పిన బొలెరో
ABN , First Publish Date - 2021-12-19T14:51:11+05:30 IST
నగరంలోని జి మాడుగుల మండలం కె కోడపల్లి దగ్గర ఆదివారం రోడ్డు ప్రమాదం జరిగింది.
విశాఖపట్నం: నగరంలోని జి మాడుగుల మండలం కె కోడపల్లి దగ్గర ఆదివారం రోడ్డు ప్రమాదం జరిగింది. పొగమంచు కమ్ముకోవడంతో బొలెరో వాహనం అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా... నలుగురికి గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో వాహనంలో 20 మంది ప్రయాణికులు ఉన్నారు.