మరో 34 కరోనా కేసులు
ABN , First Publish Date - 2021-10-24T06:02:58+05:30 IST
జిల్లాలో మరో 34 మందికి కరోనా సోకినట్టు శనివా రం నిర్ధారణ అయింది. వీటితో మొత్తం కేసుల సంఖ్య 1,57,976కు చేరింది.
విశాఖపట్నం, అక్టోబరు 23 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో మరో 34 మందికి కరోనా సోకినట్టు శనివా రం నిర్ధారణ అయింది. వీటితో మొత్తం కేసుల సంఖ్య 1,57,976కు చేరింది. ఇందులో 1,56,109 మం ది కోలుకోగా, మరో 773 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతు న్నారు. ఇప్పటి వరకు కొవిడ్తో 1,094 మంది మృతి చెందారు.