జోన్‌-1 కళాశాలల ఆర్‌జేడీగా డాక్టర్‌ శోభారాణి

ABN , First Publish Date - 2021-07-30T04:29:14+05:30 IST

విశాఖ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌గా సేవలందిస్తున్న డాక్టర్‌ ఎస్‌.శోభారాణిని జోన్‌-1 కళాశాలల రీజనల్‌ జాయింట్‌ డైరెక్టర్‌ (ఆర్జేడీ)గా నియమిస్తూ కాలేజీయేట్‌ ఎడ్యుకేషన్‌ కమిషనర్‌ పోలా భాస్కర్‌ ఉత్తర్వులు జారీ చేశారు.

జోన్‌-1 కళాశాలల ఆర్‌జేడీగా డాక్టర్‌ శోభారాణి
ప్రిన్సిపాల్‌ శోభారాణిని అభినందిస్తున్న అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు

డాబాగార్డెన్స్‌, జూలై 29: విశాఖ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌గా సేవలందిస్తున్న డాక్టర్‌ ఎస్‌.శోభారాణిని జోన్‌-1 కళాశాలల రీజనల్‌ జాయింట్‌ డైరెక్టర్‌ (ఆర్జేడీ)గా నియమిస్తూ కాలేజీయేట్‌ ఎడ్యుకేషన్‌ కమిషనర్‌ పోలా భాస్కర్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా గురువారం  శోభారాణిని కళాశాల టీచింగ్‌, నాన్‌ టీచింగ్‌, విద్యార్థినులు అభినందించారు. 

Updated Date - 2021-07-30T04:29:14+05:30 IST