అప్పన్న దర్శనాలపై కరోనా ఎఫెక్ట్
ABN , First Publish Date - 2021-04-17T04:55:02+05:30 IST
కరోనా ప్రభావం సింహాచలం వరాహలక్ష్మీనృసింహస్వామి దర్శనాలపై పడుతోంది.
సింహాచలం, ఏప్రిల్ 2: కరోనా ప్రభావం సింహాచలం వరాహలక్ష్మీనృసింహస్వామి దర్శనాలపై పడుతోంది. గత మూడు రోజులుగా అప్పన్న దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్య గణనీయంగా తగ్గింది. దీంతో సింహగిరి ప్రధాన మాడవీధులు, కేశఖండన శాల, స్వామివారి ఆభరణాల ప్రదర్శన శాల ఖాళీగా కనిపించాయి.