మరో 74 కరోనా కేసులు

ABN , First Publish Date - 2021-08-11T05:24:09+05:30 IST

జిల్లాలో మంగళవారం కొత్తగా 74 కరోనా కేసులు నమోదయ్యాయి.

మరో 74 కరోనా కేసులు

విశాఖపట్నం, ఆగస్టు 10 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో మంగళవారం కొత్తగా 74 కరోనా కేసులు నమోదయ్యాయి. వీటితో మొత్తం కేసుల సంఖ్య 1,53,842కు చేరింది. ఇందులో  1,51,363 మంది కోలుకున్నారు. మరో 1,419 మంది ఇళ్లు, ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కొవిడ్‌తో ఇప్పటివరకు 1,060 మంది మృతిచెందారు.

Updated Date - 2021-08-11T05:24:09+05:30 IST