ఉక్కు కర్మాగారాన్ని కాపాడుకుంటాం
ABN , First Publish Date - 2021-11-02T05:32:27+05:30 IST
విశాఖ ఉక్కు అమరువీరుల పోరాటం వృథా కానివ్వ బోమని, కర్మా గారాన్ని కాపాడుకుంటామని ఏఐ ఎస్ఎఫ్, పీడీఎస్యూ, ఎస్ఎఫ్ఐ నాయకులు తెలిపారు. సోమవారం కాశీబుగ్గ గాంధీ విగ్రహం వద్ద విద్యార్థులు మౌనం పాటించారు.
![ఉక్కు కర్మాగారాన్ని కాపాడుకుంటాం](https://media.andhrajyothy.com/appimg/galleries/1921110212012519/11022021000137n94.gif)
కాశీబుగ్గ: విశాఖ ఉక్కు అమరువీరుల పోరాటం వృథా కానివ్వ బోమని, కర్మా గారాన్ని కాపాడుకుంటామని ఏఐఎస్ఎఫ్, పీడీఎస్యూ, ఎస్ఎఫ్ఐ నాయకులు తెలిపారు. సోమవారం కాశీబుగ్గ గాంధీ విగ్రహం వద్ద విద్యార్థులు మౌనం పాటించారు. అనంతరం ర్యాలీ నిర్వహించి మానవ హారం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. 1966 నవంబరు ఒక టోతేదీన విశాఖ ఉక్కు కర్మాగారం కోసం నిర్వహించిన పోరాటంలో జరిగిన కాల్పు ల్లో 11 మంది విద్యా ర్థులు అమరులయ్యారని గుర్తు చేశారు. నేటికి ఆ సంఘటన జరిగి 55 ఏళ్లు పూర్తయిందన్నారు. కార్యక్రమంలో సంఘ నాయకులు రవి, గిరి, వెంకటరమణ, వేణుగోపాల్ పాల్గొన్నారు.