ఉచిత న్యాయ సహాయాన్ని సద్వినియోగం చేసుకోండి
ABN , First Publish Date - 2021-10-22T04:54:46+05:30 IST
కోర్టుల ద్వారా అందిస్తున్న ఉచిత న్యాయ సహా యాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని జూనియర్ సివిల్ జడ్జి ఎన్.శ్రీలక్ష్మి అన్నారు. గురువారం న్యాయవాదులతో కలిసి ‘ఇంటింటికి న్యాయసేవలు’ కార్యక్రమం నిర్వహించారు.

కోటబొమ్మాళి, అక్టోబరు 21: కోర్టుల ద్వారా అందిస్తున్న ఉచిత న్యాయ సహాయాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని జూనియర్ సివిల్ జడ్జి ఎన్.శ్రీలక్ష్మి అన్నారు. గురువారం న్యాయవాదులతో కలిసి ‘ఇంటింటికి న్యాయసేవలు’ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. లోక్ఆదాలత్ల ద్వారా రాజీ పడదగ్గ సివిల్, క్రిమినల్ కేసులను సుల భంగా పరిష్కరించుకోవచ్చన్నారు. కార్యక్రమంలో న్యాయవాడులు డి.నరసింహ మూర్తి, పల్లి వాసుదేవరావు, చింతాడ వెంకటరావు తదితరులు పాల్గొన్నారు.