srikakulam: యాదవ కులాల మధ్య సోషల్ మీడియా వార్
ABN , First Publish Date - 2021-08-21T14:50:35+05:30 IST
: పలాసలో టెన్షన్ వాతావరణం నెలకొంది. యాదవ కులాల మధ్య సోషల్ మీడియా వేదికగా వార్ నడుస్తోంది.
శ్రీకాకుళం: పలాసలో టెన్షన్ వాతావరణం నెలకొంది. యాదవ కులాల మధ్య సోషల్ మీడియా వేదికగా వార్ నడుస్తోంది. యాదవ కులాన్ని కించపరిస్తూ సోషల్ మీడియాలో పోస్టింగులపై రాష్ట్ర యాదవ మహాసభ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఈ క్రమంలో రాష్ట్ర యాదవ కుల అధ్యక్షులు గురయ్య పలాస రాగా...పోలీసులు అడ్డుకున్నారు.