సూక్ష్మ భారతంలో సోనూసూద్
ABN , First Publish Date - 2021-06-16T04:55:28+05:30 IST
వెండితో తయారు చేసిన సూక్ష్మ భారత్ మ్యాప్పై కస్పావీధికి చెందిన మైక్రో ఆర్టిస్ట్ స్వర్ణకారుడు ముగడ జగదీష్ సినీ నటుడు సోనూసూద్ చిత్రాన్ని చేతితో చెక్కి తన ప్రతిభన కనపరిచాడు.
రాజాం, జూన్ 15: వెండితో తయారు చేసిన సూక్ష్మ భారత్ మ్యాప్పై కస్పావీధికి చెందిన మైక్రో ఆర్టిస్ట్ స్వర్ణకారుడు ముగడ జగదీష్ సినీ నటుడు సోనూసూద్ చిత్రాన్ని చేతితో చెక్కి తన ప్రతిభన కనపరిచాడు. 1,220 మిల్లీ గ్రాముల వెండితో 60 నిమిషాల్లో తయారు చేసినట్టు తెలిపాడు. కొవిడ్ సమయంలో బాధితులకు, నిరుపేదలకు, వలస కూలీను ఆదుకోవడంలో సోనూసూద్ చేస్తున్న కృషికి గుర్తింపుగా దీనిని తయారు చేశానని, ఆయనకు బహుమతిగా పంపుతున్నానని తెలిపాడు.