రికార్డుల నిర్వహణ మెరుగుపరచండి
ABN , First Publish Date - 2021-12-09T05:10:41+05:30 IST
సచివాలయాల్లో రికార్డుల నిర్వహణలో మెరుగుపరుచుకోవాలని జడ్పీ సీఈవో బి.లక్ష్మీపతి తెలి పారు.
![రికార్డుల నిర్వహణ మెరుగుపరచండి](https://media.andhrajyothy.com/appimg/galleries/1921120811393636/12082021234022n82.gif)
కవిటి: సచివాలయాల్లో రికార్డుల నిర్వహణలో మెరుగుపరుచుకోవాలని జడ్పీ సీఈవో బి.లక్ష్మీపతి తెలి పారు. బుధవారం శిలగాం, లండిపుట్టుగ, కపాసకుద్ది సచివాలయాల్లో రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సచివాలయ సిబ్బంది తప్పనిసరిగా హాజరుకావాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఈఓపీఆర్డీ శివాజీ పాణిగ్రాహి పాల్గొన్నారు.