కరోనాతో మరో నలుగురి మృతి

ABN , First Publish Date - 2021-06-16T05:17:32+05:30 IST

కరోనా బారిన పడి మంగళవారం జిల్లాలో మరో నలుగురు మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 674కి చేరింది. మంగళవారం 5,656 మందికి కరోనా పరీక్షలు చేయగా... 428 మందికి పాజిటివ్‌ నిర్ధారణ అయింది. ఇప్పటివరకు 13,32,453 మందిని పరీక్షించారు. పాజిటివ్‌ బాధితుల సంఖ్య 1,15,420కు చేరుకుంది. మంగళవారం కొవిడ్‌ ఆస్పత్రి నుంచి 383 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. ప్రస్తుతం యాక్టివ్‌ కేసులు4,362 ఉన్నాయి. హోం ఐసోలేషన్‌లో 3,657 మంది, కొవిడ్‌ కేర్‌ సెంటర్లలో 240 మంది, కొవిడ్‌ ఆస్ప త్రుల్లో 465 మంది చికిత్స పొందుతున్నారు.

కరోనాతో మరో నలుగురి మృతి




శ్రీకాకుళం,ఆంధ్రజ్యోతి, జూన్‌ 15:  కరోనా బారిన పడి  మంగళవారం జిల్లాలో మరో నలుగురు మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 674కి చేరింది.  మంగళవారం  5,656 మందికి కరోనా పరీక్షలు చేయగా... 428 మందికి పాజిటివ్‌ నిర్ధారణ అయింది. ఇప్పటివరకు 13,32,453 మందిని పరీక్షించారు. పాజిటివ్‌ బాధితుల సంఖ్య 1,15,420కు చేరుకుంది. మంగళవారం కొవిడ్‌ ఆస్పత్రి నుంచి  383 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. ప్రస్తుతం యాక్టివ్‌ కేసులు4,362 ఉన్నాయి.  హోం ఐసోలేషన్‌లో 3,657  మంది, కొవిడ్‌ కేర్‌ సెంటర్లలో 240 మంది, కొవిడ్‌ ఆస్ప త్రుల్లో 465 మంది చికిత్స పొందుతున్నారు. 



Updated Date - 2021-06-16T05:17:32+05:30 IST