నాసిరకం బియ్యంపై విచారణ చేయాలి
ABN , First Publish Date - 2021-06-18T05:29:18+05:30 IST
నాసిరకం బియ్యంపై విచారణ చేయాలి
కవిటి: చిన్నకర్రివానిపాలెం అంగన్వాడీ కేంద్రంలో నాసిరకం నాసిరకం బియ్యం పంపిణీపై సమగ్ర విచారణ జరిపించాలని ఇచ్చాపురం నియోజకవర్గ జనసేన సమన్వయకర్త దాసరి రాజు డిమాండ్ చేశారు. గురువారం కవిటిలో తహసీల్దార్ ఆర్.అప్పలరాజుకు వినతిపత్రం అందజేశారు. ఆయనతోపాటు ప్రదీప్