కొవిడ్‌పై అప్రమత్తంగా ఉండాలి

ABN , First Publish Date - 2021-12-08T05:29:39+05:30 IST

జిల్లాలో కరోనా విజృంభించే అవకాశం ఉన్నందున వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది అప్రమత్తంగా ఉండి ప్రజలను చైతన్యం చేయాలని, శతశాతం వ్యాక్సినేషన్‌ చేపట్టాలని అడిషనల్‌ మలేరియా అధికారి డాక్టర్‌ పైడి రాజు సూచించారు.

కొవిడ్‌పై అప్రమత్తంగా ఉండాలి

నరసన్నపేట: జిల్లాలో కరోనా విజృంభించే అవకాశం ఉన్నందున  వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది అప్రమత్తంగా ఉండి ప్రజలను చైతన్యం చేయాలని, శతశాతం వ్యాక్సినేషన్‌ చేపట్టాలని అడిషనల్‌  మలేరియా అధికారి డాక్టర్‌ పైడి రాజు సూచించారు. మంగళవారం ఎంపీడీవో కార్యాలయంలో ఆశ వర్కర్లు, వైద్య ఆరోగ్య సిబ్బందితో సమావేశం నిర్వహించారు కార్యక్రమంలో మాకివలస పీహెచ్‌సీ వైద్యులు పూర్ణమ్మ, నేతింటి రామ్‌ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు. 

 

Updated Date - 2021-12-08T05:29:39+05:30 IST