వాటర్ప్లాంట్ను ప్రారంభించిన బాచిన
ABN , First Publish Date - 2021-01-21T05:29:28+05:30 IST
గురిజేపల్లి గ్రామంలో గ్రా మీణ నీటి సరఫరాశాఖ ఆధ్వర్యం లో ఏర్పాటు చేసిన వాటర్ ప్లాం ట్ను బుధవారం నియోజకవర్గ ఇ న్చార్జి బాచిన కృష్ణ చైతన్య ప్రా రంభించారు.
సంతమాగులూరు, జనవరి 20: గురిజేపల్లి గ్రామంలో గ్రా మీణ నీటి సరఫరాశాఖ ఆధ్వర్యం లో ఏర్పాటు చేసిన వాటర్ ప్లాం ట్ను బుధవారం నియోజకవర్గ ఇ న్చార్జి బాచిన కృష్ణ చైతన్య ప్రా రంభించారు. మండలంలోని తం గేడుమల్లిలో వైఎస్సార్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అలాగే నూతన సచివాలయ భవనాన్ని కృష్ణ చైతన్య ప్రారంభించారు. కార్యక్రమంలో తహసీల్దార్ వెంకట శివరామిరెడ్డి, ఎంపీడీవో కృష్ణకుమారి, మండల కన్వీనర్ అట్లా పెదవెంకటరెడ్డి, శివయ్య, హనుమంతరావు, ఓరుగంటి కోటిరెడ్డి, బొల్లినేని రామకృష్ణ, అడవి శ్రీను, చింతా రామారా వు, బల్లిపల్లి ఏడుకొండలు, సచివాలయ సిబ్బంది, వలంటీర్లు, నాయకులు పాల్గొన్నారు.