విద్యుదాఘాతంతో యువకుడు మృతి
ABN , First Publish Date - 2021-10-25T04:41:53+05:30 IST
ప్రమాదవ శాత్తు విద్యుత్ తీగలు తగిలి టీ దుకాణ ని ర్వాహకుడు మృతిచెందిన సంఘటన ఆదివా రం రామాపురంలో చోటుచేసుకుంది.
చీరాల టౌన్, అక్టోబరు 24: ప్రమాదవ శాత్తు విద్యుత్ తీగలు తగిలి టీ దుకాణ ని ర్వాహకుడు మృతిచెందిన సంఘటన ఆదివా రం రామాపురంలో చోటుచేసుకుంది. ఈపూ రుపాలెం రైటర్ మల్లేష్ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన సూరగాని గోపీ నాథ్(28)టీ దుకాణం నిర్వహిస్తుంటాడు. ఉ దయం దుకాణానికి ముందు ఫ్లెక్సీ ఏర్పాటుచేస్తుండగా విద్యుత్ తీగలు తగల డంతో షాక్కు గురై అక్కడికక్కడే మృతిచెందా డు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చీరాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మృతుని భార్య భాగ్యలక్ష్మి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసునమోదు చేశారు.