పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి

ABN , First Publish Date - 2021-08-02T05:40:47+05:30 IST

పరిసరాలను పరిశుభ్రంగా ఉం చుకోవాలని నెహ్రూ యువ కేంద్రం వలంటీర్‌ సాయి సుబ్బారావు అన్నా రు.

పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి
స్వచ్ఛత ప్రతిజ్ఞ చేస్తున్న విద్యార్థులు

మార్కాపురం (వన్‌టౌన్‌), ఆగస్టు 1 : పరిసరాలను పరిశుభ్రంగా ఉం చుకోవాలని నెహ్రూ యువ కేంద్రం వలంటీర్‌ సాయి సుబ్బారావు అన్నా రు. స్థానిక ఎస్‌వీకేపీ కళాశాల ప్రాంగణంలో స్వచ్ఛత పక్వాడా  కార్య క్రమం సందర్భంగా ప్రతిజ్ఞ నిర్వహించారు. ఈనెల 15వ తేదీ వరకూ స్వచ్ఛత కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. యువత వార్డులలో, గ్రామాలలో స్వచ్ఛతపై అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో యువజన సంఘం సభ్యులు పృధ్వీ, శ్రీనివాస్‌, మణికంఠ  పాల్గొన్నారు.


Updated Date - 2021-08-02T05:40:47+05:30 IST