తెలుగు యువత అధ్యక్షుడిగా ‘ముత్తన’
ABN , First Publish Date - 2021-12-31T04:45:44+05:30 IST
తెలుగు యువ త ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షుడిగా ముత్తన శ్రీనివాసులు మరోసారి నియమితులయ్యారు. గురువారం స్థానిక టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అధ్యక్షుడు నూకసాని బాలాజీ కమిటీని ప్రకటించారు.

ఒంగోలు(కార్పొరేషన్), డిసెంబరు 30 : తెలుగు యువ త ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షుడిగా ముత్తన శ్రీనివాసులు మరోసారి నియమితులయ్యారు. గురువారం స్థానిక టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అధ్యక్షుడు నూకసాని బాలాజీ కమిటీని ప్రకటించారు. అ ధ్యక్షుడిగా ముత్తన శ్రీనివాసులు, ప్రధానకార్యదర్శిగా బో యిళ్ళపల్లి కిషోర్ను నియమించగా, ఏడుగురు ఉపాధ్యక్షు లు, 11మంది అధికార ప్రతినిధులు, 11మంది కార్యనిర్వా హక కార్యదర్శులు, 14మంది కార్యదర్శులను నియమిం చారు. ఈ సందర్భంగా బాలాజీ మాట్లాడుతూ యువత పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేయాలని కోరారు.