మహిళల ఆర్థికాభివృద్ధికి కృషి
ABN , First Publish Date - 2021-10-18T04:52:21+05:30 IST
మహిళల ఆర్థిక అభివృద్ధి కోసం ప్రభుత్వం కృషి చేస్తోం దని ఎమ్మెల్యే కుందురు నాగార్జునరెడ్డి అన్నారు.
ఎమ్మెల్యే నాగార్జునరెడ్డి
పొదిలి, అక్టోబరు 17 : మహిళల ఆర్థిక అభివృద్ధి కోసం ప్రభుత్వం కృషి చేస్తోం దని ఎమ్మెల్యే కుందురు నాగార్జునరెడ్డి అన్నారు. ఆదివారం స్థానిక జూనియర్ కళా శాల ప్రాంగణంలో డ్వాక్రా గ్రూపులకు ఆసరా చెక్కులను పంపిణీ చేశారు. మం డలంలో 1065 సంఘాలకు 8కోట్ల 6లక్షల 73వేల 635రూపాయలను వారివారి ఖాతాలకు జమ చేశామని ఎమ్మెల్యే వివరించారు. అనంతరం ఎమ్మెల్యే సన్మా నించారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ జి.కోటేశ్వరి శ్రీనివాస్, ఏఎంసీ మాజీ చైర్మన్ గుజ్జుల రమణారెడ్డి, మర్రిపూడి, కొనకలమిట్ల ఎంపీపీలు వాకా వెంకటరెడ్డి, మురళి, వైసీపీ జిల్లా సహాయ కార్యదర్శి చెన్నారెడ్డి, మండల అధ్యక్షుడు గుజ్జుల సంజీవరెడ్డి, మాజీ జడ్పీటీసీ సాయిరాజేశ్వరరావు, నగరపంచాయతీ కమిషనర్ భవానీప్రసాద్, ఈవోఆర్డీ రాజశేఖర్, వెలుగు కోఆర్డినేటర్ రవికుమార్, ఏపీఎం మా ణిక్యాలరావు, నాయకులు సుబ్బారెడ్డి, వినోద్, యక్కలిశేషగిరిరావు, రావూరి చెం చయ్య, ఆవుల వెంకటసుబ్బారెడ్డి, పెద్దపులి బ్రహ్మరెడ్డి, జాకీర్, వెంకట్రావు, బంది సాహెబ్, మహిళా నాయకులు గౌసియాబేగం, నూర్జహాన్ పాల్గొన్నారు.