రిమ్స్కు 25 ఆక్సిజన్ సిలిండర్లు వితరణ
ABN , First Publish Date - 2021-05-12T06:10:18+05:30 IST
కరోనా బాధితులను ఆదుకునేందుకు శి వం ఫౌండేషన్ అందిస్తున్న సేవలు అభినదనీయమని కలెక్టర్ పోలా భా స్కర్ పేర్కొన్నారు. దర్శి మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి సుబ్బారెడ్డి వర్థంతి స ందర్భంగా మంగళవారం శివ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రిమ్స్ ఆస్పత్రికి 25 ఆక్సిజన్ సిలిండర్లు కలెక్టర్ చేతుల మీదుగా సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీ రాములుకు అందజేశారు.
ఒంగోలు(కలెక్టరేట్), మే 11 : కరోనా బాధితులను ఆదుకునేందుకు శి వం ఫౌండేషన్ అందిస్తున్న సేవలు అభినదనీయమని కలెక్టర్ పోలా భా స్కర్ పేర్కొన్నారు. దర్శి మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి సుబ్బారెడ్డి వర్థంతి స ందర్భంగా మంగళవారం శివ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రిమ్స్ ఆస్పత్రికి 25 ఆక్సిజన్ సిలిండర్లు కలెక్టర్ చేతుల మీదుగా సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీ రాములుకు అందజేశారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ కరోనా బాధితుల కోసం రిమ్స్లో మరో 80 పడకలు తాత్కాలిక ప్రాతిపదికన ఏర్పా టు చేస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో ఫౌండేషన్ వ్యవస్థాపకుడు గొ ల్లపూడి హరి, జేసీ చేతన్, డీఎంహెచ్వో రత్నావళి, రిమ్స్ డిప్యూటీ సూ పరింటెండెంట్ మురళీకృష్ణారెడ్డి, ఈఈ రవికుమార్ పాల్గొన్నారు.