రెండు ఇసుక ట్రాక్టర్ల పట్టివేత

ABN , First Publish Date - 2021-04-13T03:46:06+05:30 IST

మండలంలోని పల్లెపాడు వద్ద రెండు ఇసుక ట్రాక్టర్లు బిల్లులు లేకుండా నెల్లూరుకు ఇసుకను అక్రమంగా తరలిస్తుండగా స్వాధీన పరచుకు

రెండు ఇసుక ట్రాక్టర్ల పట్టివేత
రెండు ట్రాక్టర్లతో సెబ్‌ అధికారులు

ఇందుకూరుపేట, ఏప్రిల్‌ 12 : మండలంలోని పల్లెపాడు వద్ద రెండు ఇసుక ట్రాక్టర్లు బిల్లులు లేకుండా నెల్లూరుకు ఇసుకను అక్రమంగా తరలిస్తుండగా స్వాధీన పరచుకున్నట్లు సెబ్‌ ఇన్స్‌పెక్టర్‌ కేపీ కిషోర్‌ తెలిపారు. సోమవారం జరిపిన ఈ దాడిలో ఇద్దరు డ్రైవర్లు హరి, శివపై కేసులు నమోదు చేసినట్టు ఆయన తెలిపారు. 


----------


Updated Date - 2021-04-13T03:46:06+05:30 IST