535 డ్యూయల్ టేబుళ్ల రాక
ABN , First Publish Date - 2021-05-18T03:32:41+05:30 IST
మండలంలోని నాడు - నేడు పథకం కింద 535 డ్యూయల్ టేబుళ్లు మండలానికి చేరాయి. ఆ పథకం క్రింద 21 స్కూళ్లకు 535
ఇందుకూరుపేట, మే 17 : మండలంలోని నాడు - నేడు పథకం కింద 535 డ్యూయల్ టేబుళ్లు మండలానికి చేరాయి. ఆ పథకం క్రింద 21 స్కూళ్లకు 535 ఆధునిక పద్ధతిలో పూర్తైన అన్ని వసతులతో కూడిన టేబుళ్లు పాఠశాలలకు చేరుకున్నాయి. ప్రస్తుతం బిగించి, సిద్ధం చేస్తున్నట్లు ఎంఈవో శ్రీహరి తెలిపారు.