సచివాలయాన్ని సందర్శించిన ఎస్పీ
ABN , First Publish Date - 2021-07-30T03:30:19+05:30 IST
: మండలంలోని పోలిరెడ్డిపాళెం సచివాలయాన్ని జిల్లా ఎస్పీ విజయరావు గురువారం సందర్శించారు. సచివాలయంలోకి వెళ్లిన ఎ
దొరవారిసత్రం, జూలై 29 : మండలంలోని పోలిరెడ్డిపాళెం సచివాలయాన్ని జిల్లా ఎస్పీ విజయరావు గురువారం సందర్శించారు. సచివాలయంలోకి వెళ్లిన ఎస్పీ సచివాలయ సిబ్బంది పనితీరు, రికార్డుల నిర్వహణపై పరిశీలించారు. గ్రామంలో కరోనా పరిస్థితులు, లా అండ్ ఆర్డ్ పరిస్థితిపై ఆరా తీశారు. ఈ సందర్బంగా సచివాలయ సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఆయన వెంట గూడూరు డీఎస్పీ రాజగోపాల్రెడ్డి, సీఐ సోమయ్య, ఎస్ఐ తిరుమలరావు, తహసీల్థారు రాఘవేంద్రరావు, ఎంపీడీవో సింగయ్యలు పాల్గొన్నారు.