విజేతలకు బహుమతుల పంపిణీ
ABN , First Publish Date - 2021-11-24T04:08:07+05:30 IST
54వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా విద్యార్థులకు నిర్వహించిన వ్యాసరచన, వక్తృత్వ, చిత్రలేఖనం, క్విజ్ తదితర పోటీల్లో ప్రతిభ చూపిన విజేతలకు మంగళవారం స్థానిక గ్రంథాలయంలో ఎంఈవో మస్తాన్వలి బహుమతులు అందజేశారు.
![విజేతలకు బహుమతుల పంపిణీ](https://media.andhrajyothy.com/appimg/galleries/1921112310363615/11232021223707n33.jpg)
సీతారామపురం, నవబరు 23 : 54వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా విద్యార్థులకు నిర్వహించిన వ్యాసరచన, వక్తృత్వ, చిత్రలేఖనం, క్విజ్ తదితర పోటీల్లో ప్రతిభ చూపిన విజేతలకు మంగళవారం స్థానిక గ్రంథాలయంలో ఎంఈవో మస్తాన్వలి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఈవోపీఆర్డీ భార్గవి, జడ్పీ హైస్కూల్ హెచ్ఎం సుధాకర్, లైబ్రేరియన్ ఫజులుల్లా, పలువురు ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.