కోన ఆలయ ఉద్యోగులకు కరోనా వ్యాక్సిన్
ABN , First Publish Date - 2021-03-23T02:55:12+05:30 IST
పెంచలకోన ఆలయ ఉద్యోగులు సోమవారం వేపినాపి పీహెచ్సీలో కరోనా వ్యాక్సిన్ వేయించుకున్నట్లు వేపినాపి వైద్యాధికారి సునీల్బాబు తెలిపారు. ఆల
రాపూరు, మార్చి 22: పెంచలకోన ఆలయ ఉద్యోగులు సోమవారం వేపినాపి పీహెచ్సీలో కరోనా వ్యాక్సిన్ వేయించుకున్నట్లు వేపినాపి వైద్యాధికారి సునీల్బాబు తెలిపారు. ఆలయ ఏసీ వెంకటసుబ్బయ్య, ఆలయ ప్రధాన ప్రధాన అర్చకుడు రామయ్యస్వామితోపాటు 20మంది ఆలయ సిబ్బందికి తొలివిడత కరోనా వ్యాక్సిన్ వేసినట్లు ఆయన తెలిపారు.