నేడు అహోబిలంలో..
ABN , First Publish Date - 2021-01-13T05:46:08+05:30 IST
అహోబిలంలో ధనుర్మాస పూజల్లో భాగంగా గోదాదేవి అమ్మవారికి, ప్రహ్లాదవరదస్వామికి మంగళవారం కళ్యాణం నిర్వహించనున్నట్లు వేదపండితులు తెలిపారు.
![నేడు అహోబిలంలో..](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
ఆళ్లగడ్డ, జనవరి 12: అహోబిలంలో ధనుర్మాస పూజల్లో భాగంగా గోదాదేవి అమ్మవారికి, ప్రహ్లాదవరదస్వామికి మంగళవారం కళ్యాణం నిర్వహించనున్నట్లు వేదపండితులు తెలిపారు. గతేడాది డిసెంబరు 16వ తేదిన ప్రారంభమైన ధనుర్మాస పూజలు గురువారంతో ముగియనుండటంతో అమ్మవారికి కళ్యాణం నిర్వహించారు.