ఆలయానికి ఆదాయం రూ.17.83 లక్షలు
ABN , First Publish Date - 2021-04-22T05:45:46+05:30 IST
నందవరం చౌడేశ్వరీమాత ఉగాది బ్రహ్మాత్సవాల సందర్భంగా ఆలయానికి రూ.,17.83 లక్షలు ఆదాయం లభించినట్లు ఆలయ ఈవో రామానుజన్, ఆలయ చైర్మన్ పీఆర్.వెంకటేశ్వరరెడ్డి బుధవారం విలేఖర్లకు వెల్లడించారు.
బన గానపల్లె, ఏప్రిల్ 21: నందవరం చౌడేశ్వరీమాత ఉగాది బ్రహ్మాత్సవాల సందర్భంగా ఆలయానికి రూ.,17.83 లక్షలు ఆదాయం లభించినట్లు ఆలయ ఈవో రామానుజన్, ఆలయ చైర్మన్ పీఆర్.వెంకటేశ్వరరెడ్డి బుధవారం విలేఖర్లకు వెల్లడించారు. వివిధ సేవా టికెట్లు, హుండీ, లడ్డుప్రసాదం అమ్మకం, జ్యోతి రుసుములు, తాత్కాలిక అంగళ్ల ద్వారా ఈ ఆదాయం లభించినట్లు తెలిపారు.