టీఎన్ఎస్ఎఫ్ తాలుకా అధ్యక్షుడిగా సిద్ధప్ప
ABN , First Publish Date - 2021-11-29T05:24:23+05:30 IST
తెలుగు నాడు విద్యార్థి సమాఖ్య ఆలూరు తాలుకా అధ్యక్షుడిగా సిద్ధప్పను ఆలూరు టీడీపీ ఇన్చార్జి కోట్ల సుజాతమ్మ ఆదివారం ప్రకటించారు.
ఆలూరు, నవంబరు 28: తెలుగు నాడు విద్యార్థి సమాఖ్య ఆలూరు తాలుకా అధ్యక్షుడిగా సిద్ధప్పను ఆలూరు టీడీపీ ఇన్చార్జి కోట్ల సుజాతమ్మ ఆదివారం ప్రకటించారు. ఉపాధ్యక్షుడిగా బోయ రవితేజ, హెచ్.రాజగోపాల్, శ్రీకాంత్, ప్రధాన కార్యదర్శిగా మనోహర్యాదవ్, అధికార ప్రతినిధులుగా జనార్దన్, బీ శివకుమార్, ఆర్గనైజింగ్ కార్యదర్శులుగా నవీన్, శ్రీనివాసులు, గిరి, వి.రాజు, గౌస్ పీరా, కార్యదర్శులుగా వెంకటేష్, ఎం.షేక్షావలి, హుసేని, ప్రవీన్కుమార్, హెచ్ ఎర్రిస్వామి, సోషల్ మీడియా కోఆర్డినేటర్గా అశోక్లను నియమించారు.