వ్యక్తి ఆత్మహత్య
ABN , First Publish Date - 2021-12-30T05:55:35+05:30 IST
అవుకు పట్టణానికి చెందిన నాగరాజు (38) ఇంట్లోనే ఉరివేసుకొన్నారు.

అవుకు, డిసెంబరు 29: అవుకు పట్టణానికి చెందిన నాగరాజు (38) ఇంట్లోనే ఉరివేసుకొన్నారు. ఈ ఘటన బుధవారం జరిగింది. నాగరాజు గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ మనస్తాపానికి గురై ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మృతునికి భార్య మద్దిలేటమ్మ, కొడుకు, కుమారుడు ఉన్నారు. నాగరాజు ఆత్మహత్య విషయం తమ దృష్టికి రాలేదని పోలీసులు తెలిపారు.