మహానందిలో పాశుపత హోమం
ABN , First Publish Date - 2021-06-01T06:05:25+05:30 IST
మహానంది శైవ క్షేత్రంలో సోమవారం మృత్యుంజయ పాశుపత హోమాన్ని నిర్వహించారు.
మహానంది, మే 31: మహానంది శైవ క్షేత్రంలో సోమవారం మృత్యుంజయ పాశుపత హోమాన్ని నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలోని యాగశాల మంటపంలో హోమాలు, ప్రత్యేక పూజలను శాస్త్రోక్తంగా జరిపారు.