త్వరలో ఆలయ భూములకు కౌలు వేలం

ABN , First Publish Date - 2021-06-21T05:41:04+05:30 IST

మండలంలోని ఆలమూరు గ్రామానికి చెందిన మాధవ స్వామి, ఆల్వారు స్వామి ఆలయాల భూములకు త్వరలో కౌలు వేలం నిర్వహిస్తున్నట్లు పాణ్యం గ్రూపు ఆలయాల ఈఓ లక్ష్మీనారాయణ తెలిపారు.

త్వరలో ఆలయ భూములకు కౌలు వేలం

పాణ్యం, జూన్‌ 20: మండలంలోని ఆలమూరు గ్రామానికి చెందిన మాధవ స్వామి, ఆల్వారు స్వామి ఆలయాల భూములకు  త్వరలో కౌలు వేలం నిర్వహిస్తున్నట్లు పాణ్యం గ్రూపు ఆలయాల ఈఓ లక్ష్మీనారాయణ తెలిపారు. ఆదివారం  ఆలయాలకు చెందిన భూములను ఆయన పరిశీలించారు. మాధవ స్వామి ఆలయానికి చెందిన 16. 96 ఎకరాలు, ఆల్వారు స్వామి ఆలయానికి చెందిన  9. 42 ఎకరాలు కౌలు వేలం నిర్వహించడానికి దేవదాయ శాఖ అధికారులు ఆదేశించారన్నారు.  ఈమేరక ు గ్రామంలో దండోరా వేయించామన్నారు.  



Updated Date - 2021-06-21T05:41:04+05:30 IST