కర్నూలు జిల్లాలో ఈ మున్సిపాలిటీలన్నీ వైసీపీవే..
ABN , First Publish Date - 2021-03-14T19:08:00+05:30 IST
కర్నూలు జిల్లా మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో..
![కర్నూలు జిల్లాలో ఈ మున్సిపాలిటీలన్నీ వైసీపీవే..](https://media.andhrajyothy.com/appimg/galleries/2021031411584766/03142021133450n70.jpg)
కర్నూలు: కర్నూలు జిల్లా మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో అధికార పార్టీ దూసుకెళ్తోంది. కర్నూలు జిల్లాలో ఒక కార్పొరేషన్, 7 మున్సిపాలిటీలు, ఒక నగర పంచాయతీకి ఎన్నికలు జరిగాయి. ఈ తొమ్మిదింటిలో ఆరు మున్పిపాలిటీలు, ఒక నగర పంచాయతీలో ఓట్ల లెక్కింపు పూర్తయింది. అన్నింటిలోనూ వైసీపీ గెలిచింది.
వైసీపీ గెలిచినవి: ఆత్మకూరు, నందికొట్కూరు, ఆళ్లగడ్డ, ఎమ్మిగనూరు, ఆదోని, గూడూరు, డోన్
కర్నూలు కార్పొరేషన్, నంద్యాల మున్సిపాలిటీలలో ఓట్ల లెక్కింపు ఇంకా కొనసాగుతోంది.