AP: తుంగభద్ర జలాశయానికి తగ్గిన వరద
ABN , First Publish Date - 2021-10-11T15:22:59+05:30 IST
తుంగభద్ర జలాశయానికి వరద ప్రవాహం తగ్గుముఖం పట్టింది. ప్రస్తుతం పూర్తి స్థాయి నీటి మట్టం 1633 అడుగులు కాగా...ప్రస్తుతం నీటి మట్టం 1633 అడుగులకు చేరింది.
కర్నూలు: తుంగభద్ర జలాశయానికి వరద ప్రవాహం తగ్గుముఖం పట్టింది. ప్రస్తుతం పూర్తి స్థాయి నీటి మట్టం 1633 అడుగులు కాగా...ప్రస్తుతం నీటి మట్టం 1633 అడుగులకు చేరింది. పూర్తి స్థాయి నీటి నిల్వ 100 టీఏంసీలకు గాను.. ప్రస్తుతం నీటి నిల్వ 100 టీఎంసీలుగా కొనసాగుతోంది. జలాశయం ఇన్ ఫ్లో 15792 క్యూసెక్కులు, అవుట్ ఫ్లో 28954 క్యూ సెక్కులుగా ఉంది.