చెక్ బౌన్స కేసులో ప్రభుత్వ డ్రైవర్ల సంఘం అధ్యక్షుడికి జైలు, జరిమానా
ABN , First Publish Date - 2021-12-29T05:17:28+05:30 IST
చెక్ బౌన్స కేసులో కర్నూలు జిల్లా ప్రభుత్వ వాహన డ్రైవర్ల సంఘం అధ్యక్షుడు వై.నాగేశ్వరరావుకు కర్నూలు రెండో అదనపు జూనియర్ సివిల్ జడ్జి డి.షర్మిల శిక్ష విధించారు. ఆరు నెలల కారాగారశిక్ష, జరిమానా విధిస్తూ మంగళవారం తీర్పు చెప్పారు.
![చెక్ బౌన్స కేసులో ప్రభుత్వ డ్రైవర్ల సంఘం అధ్యక్షుడికి జైలు, జరిమానా](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
కర్నూలు(లీగల్), డిసెంబరు 28: చెక్ బౌన్స కేసులో కర్నూలు జిల్లా ప్రభుత్వ వాహన డ్రైవర్ల సంఘం అధ్యక్షుడు వై.నాగేశ్వరరావుకు కర్నూలు రెండో అదనపు జూనియర్ సివిల్ జడ్జి డి.షర్మిల శిక్ష విధించారు. ఆరు నెలల కారాగారశిక్ష, జరిమానా విధిస్తూ మంగళవారం తీర్పు చెప్పారు.