నిత్యాన్నదానానికి విరాళం
ABN , First Publish Date - 2021-12-31T05:43:10+05:30 IST
శ్రీశైలం దేవసాఽ్థనంలో నిత్యాన్నదాన పఽథకానికి గురువారం కృష్ణా జిల్లా, మండవల్లి మండలం, భైరవపట్నం గ్రామానికి చెందిన ఎస్. జగదీష్ వీరకుమార్ రూ. లక్ష విరాళాన్ని దేవస్థానం అధికారికి అందజేశారు.
![నిత్యాన్నదానానికి విరాళం](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
శ్రీశైలం, డిసెంబరు 30: శ్రీశైలం దేవసాఽ్థనంలో నిత్యాన్నదాన పఽథకానికి గురువారం కృష్ణా జిల్లా, మండవల్లి మండలం, భైరవపట్నం గ్రామానికి చెందిన ఎస్. జగదీష్ వీరకుమార్ రూ. లక్ష విరాళాన్ని దేవస్థానం అధికారికి అందజేశారు. దాతలకు దేవస్థానం అధికారులు శేష వస్ర్తాలను, ప్రసాదాలను అందజేసి సత్కరించారు.